వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ

సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంక గ్రామంలో వరద ప్రాంతాల్లో ప్రజలకు పి.ఎస్.ఎన్ సేవా ఫౌండేషన్, రాజోలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు, కాయగూరలు, ఐదు కేజీల బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు పట్నాల మురళి, ఎమ్మార్పీఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు బుంగ సంజయ్, బుంగ దత్తు జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దిరిశాల బాలాజీ, రాష్ట్ర మత్స్యకార విభాగ కార్యదర్శి పొన్నల ప్రభ ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము డాక్టర్ రాపాక రమేష్ బాబు మండల అధ్యక్షులు గుబ్బల పణి కుమార్, రావూరి నాగు, ఉండపల్లి అంజి, తాతయ్య నాయుడు, రావూరి తేజ, మండల బాబి నాయుడు, కుసుమ నాని, పోలిశెట్టి గణేష్, గ్రామ శాఖ అధ్యక్షులు గుబ్బల సూర్యనారాయణ, నల్లి జయరాజు, సిద్ధాంతి శ్రీను, లంక ముత్యాలరావు త్రిమోతి, నాని, రాంబాబు, పవన్ సుభాష్, బుంగ కిషోర్ ఫౌండేషన్ సభ్యులు, జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.