కల్పవృక్ష్ పౌండేషన్ ఆధ్వర్యంలో వినాయక ప్రతిమల పంపిణీ

గుంటూరు, వినాయకచవితి పండుగను పురస్కరించుకొని కల్పవృక్ష్ పౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని ఆర్.అగ్రహారం వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఉచితంగా 500 మట్టి వినాయకుని ప్రతిమలు పంపిణీ చేసిన సంస్థ ప్రతినిధులు యర్రగోపుల జయదీప్, జనసేన పార్టి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య, చెరుకుపల్లి నరేష్, తేజ, అబ్బాస్, వసుప్రద, కావ్య, చైతన్య, బాషా, బాజీ, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొనడం జరిగింది.