రాయదుర్గంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ
అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం, రాయదుర్గం మండలంలోని పలుచోట్ల ఇంచార్జి మంజునాథ్ గౌడ మరియు మరియు రాయదుర్గం మండలం అధ్యక్షులు పొరలు హర్షవర్ధన్ ఆధ్వర్యంలో జనసైనికులకు క్రియాశీలక సభ్యత్వం కిట్లను పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-11-at-6.05.21-PM-1.jpeg)