యువశక్తి కార్యక్రమానికి మర్రాపు సురేష్ 5 లక్షల విరాళం

విజయనగరం: జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం, రణస్థలంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యువశక్తి కార్యక్రమ నిర్వహణ కోసం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కి విజయనగరం జిల్లా నాయకుడు మర్రాపు సురేష్ 5 లక్షల రూపాయలు విరాళంగా అందజేయడం జరిగింది.