కొవ్వాడ, రేపూరు గ్రామాల్లో క్రియశిలక సభ్యత్వ కిట్ల పంపిణీ…

కాకినాడ రూరల్ నియోజకవర్గం: కొవ్వాడ, రేపూరు గ్రామాల జనసేన పార్టీ అధ్యక్షులు గుమ్మడి వీరబాబు, నక్క శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్రియశిలక సభ్యత్వ కిట్ల పంపిణీ నిర్వహించే కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ పాల్గొని.. సభ్యులకు కిట్లను అందించి.. పవన్ కళ్యాణ్ గారి మనోగతాన్ని సభ్యులను చదివమని చెప్పి ఆ సందేశాన్ని ప్రజలకి అందించాలని కోరారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, స్థానిక జనసైనికులు పాల్గొన్నారు.