జనసేన ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పటల్ లో పాలు, బ్రెడ్ పంపిణీ

జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు జన్మదిన సందర్భంగా అరమళ్ళ సుజిత్ ఆధ్వర్యంలో బాపట్ల స్థానిక గవర్నమెంట్ హాస్పటల్లో గర్భిణీ వార్డులో పాలు, బ్రెడ్, పండ్లు, పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఊస ప్రసాద్, కొట్రా మణికంఠ, కార్తీక్, తిరుమలరావు తదితర జనసైనికులు పాల్గొన్నారు.