శ్రీ లక్ష్మి నరసింహస్వామి భక్తులకు పులిహోర, మజ్జిగ, వాటర్ ప్యాకెట్ల పంపిణీ

అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా నరసాపురం పంటి రేవు దగ్గర కళ్యాణానికి వెళ్లి వచ్చే భక్తులు అందరికీ నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ తరపున పులిహోర, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చినిమిల్లి సత్యనారాయణ, మాదంశెట్టి కోటేశ్వరరావు, కోటిపల్లి వెంకటేశ్వరరావు, వలవల నాని,బందెల రవీంద్ర, కొల్లాటి గోపీకృష్ణ, బెల్లంకొండ ఎర్రయ్య నాయుడు, యాదం రెడ్డి సుబ్బారావు, బొమ్మిడి కృష్ణమూర్తి, వన్నేం రెడ్డి బాలు, జక్కం చిన్న, నిప్పులేటి తారక రామారావు, ఆకుల రవి, తోట నాని, పోలిశెట్టి సాంబ, పోలిశెట్టి నళిని, అంబటి అరుణ, తోట అరుణ, బొమ్మిడి సూర్య కుమారి, పిప్పల సుప్రజ, జరీన, గుగ్గిలపు శివరామకృష్ణ, కూనపరెడ్డి రామకృష్ణ, లక్కు బాబి, గ్రంధి నాని, గన్నాబత్తుల ప్రసాద్, వాటాల రామారావు, నియోజకవర్గ నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.