చింతమనేనికి మద్దతుగా ఎన్నికల ప్రచారం

దెందులూరు నియోజకవర్గ జనసేన-టిడిపి-బిజెపి ఉమ్మడి ఎమ్మేల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో బాగంగా పెదవేగి మండలంలోని రమసింగవరం, న్యాయంపల్లి, గార్లమడుగు గ్రామాలలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పి.ఏ.సి) కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త డా.ఘంటసాల వెంకటలక్ష్మి. ఈ ప్రచారంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.