దేశినీడి సత్తిబాబు కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్
పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మండలం, రాపర్తి గ్రామం నందు దేశినీడి సత్తిబాబు ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడడం జరిగింది ఈ చోరీలో పది కాసుల పైన బంగారం మరియు నగదులు అపహరించినట్లు దేశినీడి సత్తిబాబు తెలియజేశారు విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత మరియు డాక్టర్ పిల్లా శ్రీధర్ వారి కుటుంబాన్ని పరామర్శించి సింపతి తెలియజేస్తూ మనోధైర్యం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వీరాంరెడ్డి అమర్, పల్నాటి మధుబాబు, కీర్తి అప్పారావు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-08-at-17.07.00-1024x461.jpeg)