దేవి శరన్నవరాత్రులలో పిఠాపురం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం భోగాపురం గ్రామం నందు దేవీ నవరాత్రుల్లో భాగంగా భోగాపురం జనసైనికుల ఆహ్వానం మేరకు పిఠాపురం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా భోగాపురం దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని 2116/- రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో దీనిలో భాగంగా కట్టా నానాజీ, అడపా శివరామకృష్ణ, పోతుల బాబ్జి, పాలెం బాబ్జి, అనంత వీరబాబు, కే శ్రీనివాస్, పి త్రిమూర్తులు, పి చిన్న, నక్క ఏసు, గంధం నాని, మరియు జనసైనికులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.