ప్రవీణ్ కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ రమేష్ బాబు

రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండలం మట్టపర్రు గ్రామానికి చెందిన ఎల్లమల్లి ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులను రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు కలిసి పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. వారి వేంట సఖినేటిపల్లి మండల జనసేన అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్, ఉండపల్లి అంజి ఉన్నారు.