కోళ్ల భైరవ స్వామి కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ శ్రీధర్ పిల్లా

పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడ గ్రామం నందు కాళ్ళ భైరవ స్వామి కుమార్తె ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి కుసుమ కుమారి అకాల మరణానికి చింతిస్తూ వారి యొక్క కుటుంబాన్ని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా పరామర్శించడం జరిగింది అనంతరం ఆ కుటుంబ అవసరాల నిమిత్తం 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయంగా అందించడం జరిగింది. దీనిలో భాగంగా ఆకుల లావరాజు, ఎస్ సురేష్, కే నాగరాజు, వి మణి, పి నూకరాజు, కే దుర్గారావు, పలివెల నాని, వెన్నుపోతుల వీరబాబు, కె రవి, కొత్తపల్లి రాజు, గేదెల వెంకటరావు, సోమి రవికిరణ్, మైలపల్లి రాజు మరియు అధిక మొత్తంలో జనసైనికులు పాల్గొనడం జరిగింది.