ధరల పెంపు పై ఎచ్చెర్ల జనసేన నిరసన

ఎచ్చెర్ల, జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలో వైఎస్సార్ ప్రభుత్వం కరెంట్, బస్సు చార్జీలు పెంపుపై మరియు కేంద్రం ప్రభుత్వం పెట్రోల్, గ్యాస్ బండల ధరలు, ఎక్స్చేంజి సుంకం మేము తగ్గిస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా తగ్గించాలి, కానీ పెంచుకుంటూ పోతుంది. ఈ ధరల పెరుగుదలను నిరసిస్తూ జనసేన మండల నాయకులు ధన్నాన చిరంజీవి, అర్జున్ భూపతి ఆగ్రహం వ్యక్తం చేసారు, దీనిపై నిరసనగా రణస్థలంలో ధర్నా చేసారు, ఈ కార్యక్రమంలో చిరంజీవి, లక్ష్మనాయుడు, రామారావు, నిద్దాం రవి, ఆనంద్, చిన్నా, శ్రీనివాసరావు, వంశీకృష్ణ, పైడి రాజు, వీరమహిళ రమణమ్మ, బీజేపీ నాయకులు లక్ష్మణ మరియు ఇతర వీరమహిళలు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *