ఎల్ కోట మండల స్థాయి సమావేశం

శృంగవరపు కోట, ఎల్ కోట మండలంలో బుధవారం మండల స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థి భరత్, అసెంబ్లీ అభ్యర్థి లలిత కుమారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనసేన-టీడీపీ సమన్వయకర్త విజయనగరం అసెంబ్లీ జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి పాలవలస యశస్వి, జనసేన-టీడీపీ నాయకులు పాల్గొన్నారు.