మదనపల్లె నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం

మదనపల్లె నియోజకవర్గంలో ఎస్ బి ఐ కాలనీ రామారావు కాలనీ సీటీమ్ రోడ్డు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనయుడు అఖిలేష్ రెడ్డి మరియు మదనపల్లె టీడీపీ అబ్యర్థి షాజహాన్ బాషా తమ్ముడు జంషీర్, జనసేన ఉమ్మడి చిత్తూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాం, మాజీ కౌన్సిలర్ బాబ్జి, టీడీపీ సీనియర్ క్యాడర్ మరియు జనసైనికులు పాల్గొని ఉమ్మడి టీడీపీ బీజేపీ జనసేన అబ్యర్థి షాజహాన్ బాషాకి సైకిల్ గుర్తకు మరియు రాజంపేట పార్లమెంట్ అబ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ కమలం పూవ్వుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలని చెప్పడం జరిగింది.