జనసేనాని తో ఎన్నిరాజు మర్యదపూర్వక భేటీ

మంగళగిరి: రాజాం జనసేన నాయకులు ఎన్నిరాజు ఆదివారం మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయం జనసేన పార్టీ ఆఫీస్ లో జరిగిన రాష్ట్ర లీగల్ సదస్సులో పాల్గొన్నారు. తదనంతరం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా రాజాం నియోజకవర్గంలోని సమస్యలను పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. నియోజకవర్ఘంలోని పార్టీ చేస్తున్న కార్యక్రమాలను అభినందిస్తూ.. ఇంకా ప్రజా సమస్యలపై, ప్రజల పక్షాన నిలబడి.. పార్టీని బలోపేతం చేయాలి అని పవన్ కళ్యాణ్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *