జనసేన పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు లింగోలు పండు పిలుపు మేరకు అమలాపురం రూరల్ మండలం ఏ.వేమవరం గ్రామం నందిబొమ్మ సెంటర్లో దాసం శంకర జయ కృష్ణ ఆధ్వర్యంలో మొదటి రోజు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లింగోలు శ్రీరామ్, ముర్కొండ చిన్ని, యర్రంశెట్టి సతీష్, పేపకాయల శ్రీను, జానపాటి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.