ప్రతి ఒక్కరూ జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలి పుంగనూరు జనసేన

పుంగనూరు, జనసేన పార్టీ కార్యకర్తలు శ్రేయోభిలాషులు జనసైనికులు అందరూ కూడా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయాల్సిందిగా కోరుచున్నాం ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు ఉంది కాబట్టి ప్రతి కార్యకర్త జనసేన పార్టీ శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ అదే విధంగా మనం 500 రూపాయలు చెల్లించి క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే 5 లక్షల వరకు బీమా అదేవిధంగా మెడికల్ ఇన్సూరెన్స్ కల్పిస్తున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ మరో ముఖ్య విషయం ఏంటంటే మనం 500 రూపాయలు చెల్లిస్తున్న అమౌంట్ కు కు మన జనసేన పార్టీ అధ్యక్షులు ఈ ఐదు వందల రూపాయలు రూపాయలు అదనంగా 1500చెల్లిస్తూ మన కార్యకర్తల శ్రేయస్సే ముఖ్యం మన అధ్యక్షుడు పాటుపడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ క్రియాశీలక సభ్యత్వం చేసుకొని చేసుకోవలసిందిగా మనవి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పగడాల రమణ, రూరల్ అధ్యక్షులు విరూపాక్షి, ప్రధాన కార్యదర్శి పి వి రమణ హరి నాయక్ చంద్ర చైతన్య రాయల్, బాలాజీ నాయక్, నరేష్ రాయల్, తదితర జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.