పల్లిపేట గ్రామంలో జనసేన ఇంటింటికి విస్తృత ప్రచారం

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో రణస్థలం మండలం పల్లిపేట గ్రామంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార దిశగా, పార్టీ బలోపేతం దిశగా రణస్థలం మండలం నాయకులు దన్నాన చిరంజివి ఆధ్వర్యంలో గురువారంనాడు కృష్ణాపురం పంచాయతీ యంపిటిసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు, కృష్ణాపురం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి నడుపూరు శంకరరావు, జనసేనపార్టీ నాయకులు తిప్పాన చిన్న, జనసైనుకుడు బెల్లాన నూకరాజు కార్యక్రమంలో భాగంగా రణస్థలం మండలంలోని పల్లిపేట గ్రామంలో పర్యటించి ఇంటిటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి, సమస్యలను తెలుసుకోవడం జరిగింది. జనసేనపార్టీ సిద్దాంతాలు మరియు మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించడం జరిగింది అలాగే పల్లిపేట గ్రామ చేరువలో ఉన్న ఉపాధి కూలీలతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకొని పవన్ కళ్యాణ్ పదవి ఉన్నా లేకపోయినా రాష్ట్రంలో కౌలు రైతుకు శనిపోయిన వారికి ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు అందజేసారు. రాష్ట్రంలో 30 కోట్లు రూపాయలు 3000 మందికి కౌలు రైతులకు ఇవ్వడాని అయిన సిద్దాపడ్డారు. ఇలాంటి మంచి నాయకులును గెలుపించుకోవలసిన బాధ్యత మనపైన ఉంది. జనసేనపార్టీ అధికారంలోకి వస్తే మహిళలుకు సంవత్సరాని 6 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబడును. తెల్లరేషన్ కలిగిన వారికి ఇసుక ఉచితంగా ఇవ్వబడును. అలాగే రేషన్ బదులు ఎకౌంటులో 2500 నుండి 3500/-వరకు నగదు జమ చేయబడును.60 సంవత్సరాల దాటిన రైతులకు 5000 వరకు పెన్షన్ ఇవ్వబడును కాబట్టి రెండు పార్టీల పరిపాలన చూసారు కాని ఈసారి జనసేనపార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రజల నుండి అపూర్వమైన స్పందన లభిస్తుందన్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో పల్లిపేట గ్రామ ప్రజలు మహిళలు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.