వినాయక అన్న సమారాధనలో పాల్గొన్న పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం మండలం క్రాప చింతలపూడి గుబ్బలవారిపాలెంలో, కాట్రేనికోన మండలం కందికుప్ప గ్రామంలో మరియు తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటుచేసిన గణపతి స్వామిని దర్శించి, అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
నూకల దుర్గబాబు, సంసాని పాండురంగారావు, బళ్ళ కుమార్, పితాని రాజు, అత్తిలి బాబురావు, టేకుమూడి త్రిమూర్తులు, గుబ్బల ఏసుబాబు, ఎల్లమెల్లి శెట్టి, గుబ్బల భాస్కరరావు, నాగేశ్వరరావు, విత్తనాల శ్రీను, నగేష్, విత్తనాల ప్రసాద్, సానబోయిన కుమార్, విత్తనాల భార్గవ్, జయవరపు మణికంఠ, చల్లా సాయి, గుండాబత్తుల సూర్య ప్రకాష్, జవ్వాది మణి శేఖర్, నాగుబత్తుల గౌతమ్, చల్లా సత్య నవీన్ మొదలగువారు పాల్గొన్నారు.