ప్రభల తీర్థం ఉత్సవాలలో పాల్గొన్న పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: సోమవారం జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ క్రాప చింతలపూడి చెయ్యేరు ప్రభల తీర్థం ఉత్సవాలలో పాల్గొన్నారు.