క్రిస్మస్ ప్రార్థనాకూడికలో పాల్గొన్న పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: ఐ పోలవరం మండలం, కేశనకుర్రుపాలెం మాన్యంపొలం జై భీమ్ నగర్ నందు పాస్టర్ మోర్త దానియేలు ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకలు పురస్కరించుకొని జరిగిన ప్రార్థనాకూడికలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ మరియు ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ దాట్ల సుబ్బరాజు, వీరివెంట పెమ్మిరెడ్డి రామ కోటేశ్వరరావు, సత్యనారాయణ మూర్తి, గుత్తుల శ్రీనివాస్, మేడిద రాంబాబు, దూడల స్వామి, గుద్దటి విజయ్, పెన్నాడ శివ, పితాని రాజు, సలాది లక్ష్మణ్, వాసంశెట్టి బాబ్జి, యిళ్ల గణేష్, రాయుడు బాలాజీ, పుగాకు రామకృష్ణ మొదలగువారు పాల్గొన్నారు.