చిరుపవన్ సేవాసమితి వాటర్ ట్యాంకర్ ద్వారా ఉచిత త్రాగునీరు సరఫరా

రాజోలు: మోరిపోడు జనసేన పార్టీ నాయకులు కామిశెట్టి రాజు శ్రీమతి వెంకట వరలక్ష్మీ దంపతుల పెళ్లిరోజు సందర్బంగా అందించిన ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా మంగళవారం త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న సఖీనేటిపల్లి పల్లిపాలెం మరియు సఖీనేటిపల్లి స్టీమర్ రేవు ప్రాంత ప్రజలకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.