జనం కోసం జనసేన మహాయజ్ఞం 713వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: “ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 713వ రోజు కార్యక్రమం మంగళవారం జగ్గంపేట మండలం, కాట్రావులపల్లి గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 714వ రోజు కార్యక్రమం బుధవారం జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో శ్రీదేవి గారిచే కొనసాగించడం జరుగుతుంది. మరియు మధ్యాహ్నం 2 గంటలకు కిర్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామంలో అధ్వానమైన రోడ్లపై డిజిటల్ కాంపైన్ సూర్యచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించుట. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ రెండు కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు వరుపుల వెంకటరాజు(శ్రీను, జగ్గంపేట మండల ఎస్సి సెల్ ఉపాధ్యక్షుడు కానేటి లక్ష్మణ్, జగ్గంపేట మండల సోషల్ మీడియా సమాచార కార్యదర్శి దాడి మణికంఠ, కాట్రావులపల్లి నుండి గ్రామ అధ్యక్షులు శివుడు పాపారావు, గ్రామ ఉపాధ్యక్షులు సుంకర శ్రీను, గ్రామ ఉపాధ్యక్షులు చిట్టిడి రామారావు, గ్రామ సంయుక్త కార్యదర్శి బూసి కుమార్, గ్రామ సంయుక్త కార్యదర్శి గంటా దుర్గాప్రసాద్, చెక్కపల్లి సతీష్, కర్రి బాబ్జి, నల్ల శివ, సీతానగరం గ్రామం నుండి వడిగళ్ల భవానీ, సోమవరం నుండి డేగల నరేష్, గంజి వీరశివ, పెద్దకాపు, జె.కొత్తూరు నుండి అడబాల శ్రీరామ్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. జనన కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా కాట్రావులపల్లి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన తోలాటి ఆదినారాయణ గారి కుటుంబ సభ్యులకు, పుల్లా చలపతి గారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.