చిరు పవన్ సేవా సమితి ఆధ్వర్యంలో మంచినీటి సరఫరా

రాజోలు, జనసేన పార్టీ, చిరు పవన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా బుధవారం కేశవదాసుపాలేం మెండుపాలేం పెద్దింట్లమ్మతల్లి తీర్దంలో ప్రజలకు రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డా. రాపాకరమేష్ బాబు డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో 5వ రోజు ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని నామన నాగభూషణం తెలిపారు.