చిరు పవన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా

రాజోలు, జనసేన పార్టీ, చిరు పవన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా మంగళవారం మూలగోంది, గుడిమూల, సఖీనేటిపల్లి దోడ్డావారి గ్రూప్ మరియు గోల్లగూడేం ప్రాంతాలలో నీరు అందక ఇబ్బంది పడుతున్న ప్రజలకు
రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డా. రాపాకరమేష్ బాబు డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో 4వరోజు ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని నామన నాగభూషణం తెలిపారు.