జనసేన ఆధ్వర్యంలో ఉచిత మంచి నీటి సరఫరా
రాజోలు నియోజకవర్గం: మలికిపురం మండల జనసేన పార్టీ అధ్యక్షులు మల్లిపుడి సత్తిబాబు కుమారుడు ప్రషాఫ్ పుట్టినరోజు సందర్బంగా వారు అందించిన ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ఖర్చులతో సోమవారం జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా గొంది ఏటిగట్టు మరియు గొంది కోడపలో త్రాగునీరు లేక ఇబ్బందిపడున్న ప్రజలకు జనసేన ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు అందించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-03-27-at-19.40.38-800x445-1.jpeg)