క్రికెట్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన గాదె

రేపల్లె నియోజకవర్గం: నగరంలో జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంటుకు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర రావు హాజరై ఫైనల్ మ్యాచ్ టాస్ వేసి ప్రారంభించడమైనది.. అనంతరం టోర్నమెంట్ ఏర్పాటు చేసిన జనసేన నాయకులకు మరియు క్రికెట్ టీం మెంబెర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. వారితోపాటు సరదాగా కాసేపు ఆటలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు జనసైనికులు పాల్గొన్నారు.