ఘనంగా బొంతు సాయి వెంకట్ పుట్టినరోజు వేడుక

రాజోలు నియోజకవర్గం: మలికిపురంలో జనసేన పార్టీ యువ నాయకులు బొంతు సాయి వెంకట్ పుట్టినరోజు శుభ సందర్భంగా కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, మంగెనా నాగభూషణం, మేకల ఏసుబాబు, విపర్తి సాయిబాబు గారు,తోట త్రిమూర్తులు, గుబ్బల నారాయణ రావు, ముస్కుడి నర్సింహా స్వామి, మంద సత్యనారాయణ, సుందర బ్రహ్మయ్య, సుందర బుల్లాబులు, మందపాటి సత్తిబాబు, కాకర శ్రీనివాస్, ముప్పర్తి నాని ప్రసాద్, యానుముల ఏసు, పెమ్మాడి హరీష్ రావు, బందెల రత్నరాజు, వీరవెంకట్, గెడ్డం సుందర రావు, అడబాల లోకేష్, పోలిశెట్టి గణేష్, లక్ష్మణ్, బంగారురాజు, చిన్ని, గంటా విష్ణు తదితరులు పాల్గొన్నారు.