ఘనంగా జనసైనికుని వ్యాపార ప్రారంభం

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం సీతానగరం బస్సు స్టాండ్ దగ్గర ఆర్కే టీ స్టాల్ జనసైనికుడు మానుకొండ రామకృష్ణ షాప్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో రిబ్బన్ కటింగ్ చేసిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి మైరెడ్డి గంగాధర్, సీతానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కారిచర్ల విజయశంకర్, వీరమహిళ కందికట్ల అరుణకుమారి, వైస్ పెసిడెంట్ కేతా సత్యనారాయణ, దుబాయ్ శ్రీను, అప్పయమ్మ, పీతల పాపారావు ఈతకోట గంగాధర, తన్నీరు తాతజీ, చదువు ముక్తేశ్వరరావు జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.