కణుపూరు గ్రామ మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొన్న గురుదత్

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కణుపూరు గ్రామ మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా గ్రామ జనసేన పార్టీ నాయకుల పిలుపు మేరకు ఆ శివయ్యని దర్శించుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి మైరెడ్డి గంగాధర్, రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఐటి కో- ఆర్డినేటర్ వెంటపాటి రామకృష్ణ, కోరుకొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, రాజానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, కోరుకొండ మండలం జనసేన కో-కన్వీనర్ ముక్క రాంబాబు, కోరుకొండ మండలం జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు చదువు నాగేశ్వరరావు,కోరుకొండ మండల జనసేన పార్టీ కార్యదర్శి బొజ్జపు సత్యనారాయణ, చోంగ సీతారామ్,కోరుకొండ మండల జనసేన పార్టీ సీనియర్ నాయకులు చదువు ముక్తేశ్వరరావు, తన్నీరు తతాజీ, చల్లా ప్రసాద్, మారిశెట్టి త్రిమూర్తులు, వెలిచేటి సత్యనారాయణ, వెలిచెటి భాస్కర్, తర్రా నాని, మడగల రాజుబంటు, సత్యనారాయణ, గల్లా నాగు, బండి స్వామి, ఇందల సతీష్, ఇందల వీరబాబుగల్లా ప్రసాద్, లావేటి సుబ్రహ్మణ్యం, చల్లా రాముడు, ఉప్పలపాటి వీరబాబు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.