శ్రీశ్రీశ్రీ నవదుర్గ అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవాలలో ఎన్ని రాజు

రాజాం, రేగిడి మండలం లచ్చన వలస గ్రామ జనసైనికుల ఆహ్వానం మేరకు శ్రీశ్రీశ్రీ నవదుర్గ అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవానికి రాజాం నియోజకవర్గ జనసేన నాయకులు ఎన్ని రాజు పాల్గొని, పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రేగిడి మండలం జనసైనికులు పాల్గొనడం జరిగింది.