Vizag: 67వ వార్డు లో ముమ్మర ప్రచారం

వైజాగ్ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులకు మద్దతుగా జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగంకి భారీ స్థాయిలో వేదికను సిద్ధం చేస్తున్న పార్టీ నాయకులు. పవన్ కళ్యాణ్ ప్రసంగం చేసే సభ స్థలంకి అటు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులతో సహ జనసేనపార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉండటం అధికారులు ఏర్పాట్లును దగ్గరుండి పరిశీలీస్తున్నారు… అయితే ఈ సభకు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన సందర్బంగా గాజువాక 67వ వార్డు లో ముమ్మర ప్రచారం చేస్తున్నారు.