ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే పాకిస్తాన్ వాళ్ళు అంటారా..?

ఆత్మకూరు: ఏ.ఎస్. పేట మండల జనసేన పార్టీ అధ్యక్షులు అక్బర్ బాషా పై, వైసీపీ నాయకుల అనుచిత వ్యాఖ్యలను ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ యువ నాయకులు మహబూబ్ మస్తాన్ ఖండించారు. ఈ కార్యక్రమంలో అనంతసాగరంమండల నాయకులు జనార్ధన్, మర్రిపాడు మండల నాయకులు, చిన్నా జనసేన పాల్గొన్నారు.