నాదెండ్లని కలిసిన ఇమ్మడి కాశీనాథ్, పాకనాటి గౌతరాజ్

తెనాలి: జనసేన పార్టీ తెనాలి కార్యాలయం నందు పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ని కలిసిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మరియు యర్రగొండపాలెం నియోజకవర్గ ఇంచార్జ్ పాకనాటి గౌతరాజ్.