నాయకర్ సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలో భారీ చేరికలు

జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి నరసాపురం నియోజకవర్గం చామకూరి పాలెం గ్రామానికి చెందిన శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన వైసీపీ నాయకులు కవురు రాంబాబు, కవురు శ్రీనివాసు, అల్లరిబోయిన పెద మార్రాజు, బొక్కా వెంకట్, బొక్కా రామమోహన్, బొక్కా యుగంధర్, కవురు నరసింహులు, బొక్కా లక్ష్మణరావు, కొండవీటి ప్రభాకరరావు, లక్కు ఏసుబాబు, కవురు యోగేంద్ర రావు, కొండవీటి వెంకట సత్యనారాయణ, చామకూరి శ్రీనివాసరావు, కవురు వాసు, బండి ధర్మారావు, బండి వెంకటస్వామి, మామిడిశెట్టి బాలాజీ, బొక్కా వెంకట సత్యనారాయణ, కవురు సురేష్, కవురు మణికంఠ, కవురు చందు, కవురు భాస్కరరావు, పెచ్చెట్టి మణికంఠ, కవురు ప్రకాష్, పెచ్చెట్టి దుర్గాప్రసాద్, కవురు ఏడుకొండలు, బొక్కా ధర్మారావు, లక్కు ఏసుబాబు, అల్లరిబోయిన ఆంజనేయులు, కొండవీటి బాల సురేష్, కొండవీటి గోవిందరాజు, కొండవీటి అప్పారావు, బొక్కా మహదేవ్, కవురు హనుమంతు, కవురు భాస్కరరావు, బొక్కా యుగంధర్, బొక్కా ఏడుకొండలు, బొక్కా వెంకటేష్, బొక్కా మహదేవ్, కొండవీటి వెంకటేశ్వరరావు, కొండవీటి బాబ్జి, చుండూరి శ్రీనివాసరావు, బెల్లంకొండ యోహాను మరియు వారి అనుచరులు దాదాపుగా 80 మంది నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు.