నెల్లిమర్లలో జనసేన కార్యాలయ ప్రారంభోత్సవం

నెల్లిమర్లలో ఏర్పాటుచేసిన జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు లోకం మాధవి విచ్చేసి కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై గళం వినిపిస్తూ పార్టీ బాలోపేతం లక్ష్యంగా సాగాలని జనసైనికులకు పిలుపు నివ్వడం జరిగింది.