మందపల్లి వరద బాధితులకు అండగా జనసేన

మానవ దృక్పథంతో మేము సైతం మీకు అండగా అంటూ మందపల్లి వరద బాధితులకు మా వంతు చిరు సహాయంగా నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజంపేట ఇన్చార్జి శ్రీ మలిశెట్టి వెంకటరమణ, అమర్ నారాయణ (జనసేన లీగల్ సెల్ డిస్టిక్ ప్రెసిడెంట్).. నవీన్ రాయల్. మదనపల్లి రోల్ వాయిస్ ప్రెసిడెంట్.. & మదనపల్లి రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్.. ఓబులేసు జనసేన సుండుపల్లె అధ్యక్షులు… రెడ్డి రాణి జనసేన సుండుపల్లి ఉపాధ్యక్షురాలు.. రెడ్డెమ్మ పద్మావతి… భార్గవ.. మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.