నీలిపూడిలో జనసేన ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
నీలిపూడి గ్రామం, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం మొత్తం స్వాతంత్ర్య దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది.
ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం స్వాతంత్రం ఎందరో బలిదానాలతో సాధించుకున్న స్వాతంత్ర దినోత్సవాన్ని త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి మహనీయులను స్మరించుకోవడం భారతీయ పౌరుడుగా మన బాధ్యత.
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కృత్తివెన్ను మండలం, నీలిపూడి గ్రామంలో గ్రామస్తులు మరియు జనసేన ఆద్వర్యంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ వి బాబు, ఓడుగు ప్రభాస్ రాజు, తిరుమల శెట్టి చంద్రమౌళి, కూనసాని నాగబాబు, తిరుమని రామాంజనేయులు, జయరాజ్, పాశం కృష్ణ, పుప్పాల రంగారావు, పాశం నాగమల్లేశ్వరరావు, పుప్పాల సుబ్బారావు, బుద్ధన బాబి, ముత్యాల నాగేశ్వరరావు, రాయపరెడ్డి వెంకన్న, పాసిం రంగారావు, బొల్లిశెట్టి ధర్మారావు, భెతు నాగబాబు, వాసుదేవ కృష్ణ భీమరాజు, కొప్పునేటి నరేష్, కొప్పునేటి శివమణి, బడిత నాగబాబు, పుప్పాల నరేంద్ర, పుప్పాల కృష్ణ, పేర్ని బుజ్జి, కాజా మణికంఠ, రాయపరెడ్డి నాని బాబు, మరియు నీలిపూడి జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.