పుట్టపర్తి జనసేన ఆధ్వర్యంలో టిడ్కో ఇళ్ళ పరిశీలన

శ్రీ సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి పట్టణానికి సంబంధించిన జగనన్న గృహాలను అక్కడ జరుగుతున్న మోసాలని షోషల్ ఆడిటరింగ్ ద్వారా ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఏసి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్, నియోజకవర్గం నాయకులు డాక్టర్ తిరుపతేంద్ర, బోయ వంశీ గణేష్ తదితరులు పాల్గొన్నారు.