గంధ మహోత్సవానికి జనసేన పార్టీకి ఆహ్వానం
విజయనగరం జిల్లాలో కోట జంక్షన్ వద్ద గల అతి పురాతనమైన 305 సంవత్సరాల ఘన చరిత్ర గల హజ్రత్ డంఖేషావలి బాబా వారి తేదీ 18, 19 నాడు జరుగు గంధ మహోత్సవానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి దర్గా, ప్రధాన పూజారి చోటు మరియు ముస్లిం మత పెద్దలు ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీరమహిళలు జనసైనికులు పాల్గొనాలని జనసేన పార్టీ యువ నాయకులు హుసేన్ ఖాన్ తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-13-at-4.21.12-PM-1024x461.jpeg)