‘నా సేన కోసం నా వంతు’ నిర్వహించిన పితాని

ముమ్మిడివరం: రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజవర్గం ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆదివారం నా సేన నాకోసం నా వంతు కార్యక్రమంలో ముమ్మిడివరం మండలం కర్రీవాని రేవు గ్రామంలో మరియు పల్లవారిపాలెం మరియు చింతలపూడి పాలెం మరియు లంకాపు తానే లంక లో పాల్గొన్నారు. వీరి వెంట సీనియర్ నాయకులు గుద్దటి జమ్మి, మండల అధ్యక్షులు గొల్ల కొట్టి వెంకన్న బాబు, రాష్ట్ర కార్యదర్శి జక్కం శెట్టి బాలకృష్ణ, దూడల స్వామి, గోదాశి పుండరీష్, పెన్నాడ శివ, నర్మధ, నరేష్, మెండా ఆది, పెన్నాడి రాజేష్, నక్క కళ్యాణ్, వల్లభ రెడ్డి, నాగేశ్వరరావు, సత్తాల శివ ప్రసాద్, బొక్క శీను, జక్కంపూడి కిరణ్, చింతలపూడి వెంకన్న, చింతలపూడి పల్లవ రాజు, కర్రీ శ్రీనివాస్, చింతలపూడి నాని, రాయపు రెడ్డి సతీష్, చింతలపూడి సరూపు, గోదాస్ నానాజీ, కొప్పు శెట్టి సత్యసాయి, పాము శ్రీను, బొక్క రాంబాబు, పళ్ళ బుజ్జి మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు.