చీకటి ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తున్న జగన్ రెడ్డి పోవాలి

బొబ్బిలి నియోజకవర్గం: రాష్ట్రానికి పట్టిన దరిద్రం, చీకటి ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తున్న జగన్ రెడ్డి పోవాలి అంటూ నల్ల బెలూన్స్ ను, రాష్ట్రంలో శాంతి, ప్రజాస్వామ్యం నెలకొల్పడానికి జనసేన మరియు టీడిపి ప్రభుత్వం రావాలి అంటూ తెల్ల బెలూన్స్ ని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, మరడాన రవి, జనసేన నాయకులు మరియు వీరమహిళలు రమ్య, అలివేణి జనసైనికులు పాల్గొన్నారు.