ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కి జనసేన వినతి

పాల్వంచ, ప్రభుత్వ ఆసుపత్రిలో సమయానికి ఎవరూ రావడం లేదని చాలామంది బయట మరియు మీడియా వేదికగా చెప్పడం జరిగింది. దానికి స్పందించి జనసేన తరఫున గురువారం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కి షేక్ బాషా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. జనసేన దృష్టికి ఈ సమస్య తీసుకొచ్చి వెంటనే ప్రశ్నిస్తాము అనడానికి ఇది నిదర్శనం.