మల్లవరంలో జనంలోకి జనసేన

నరసాపురం నియోజకవర్గం, మల్లవరం గ్రామ పంచాయితీ మల్లవరం నడివీధి నుండి హరిజన పేట వరకు జనసంద్రంలా జనసైనికులు, వీర మహిళలతో నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జి, వలవల నాని, ఆకన చంద్రశేఖర్, బందెల రవీంద్ర, గుబ్బల మార్రాజు, తోట నాని, దివి సత్యన్, బెల్లంకొండ నాయుడు, పోలిశెట్టి సాంబ, కూనపరెడ్డి రామకృష్ణ, లక్కు బాబీ, యాతం మహేష్, గ్రంధి నాని, గన్నాబత్తుల ప్రసాద్, దేశినీడి గంగ, జడ్దు మల్లిఖార్జునరావు, చెలంకూరి మాణిక్యాలరావు, పులఖండం ఆదిశేషు, అడ్డాల గోపీనాథ్, పులఖండం నాని, చెన్నూరి కొండల రావు, పట్టా దుర్గారావు, కుసుమ కిరణ్, పోసింశెట్టి పవన్, కవురు మురళి, బొక్కా నాగరాజు, ఏలూరి దుర్గా హనుమంతరావు, మైలా దాసుభాయ్, పెచ్చెట్టి ఏడుకొండలు మరియు నియోజకవర్గ జనసేన – టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.