జనసేన జన జాగృతి యాత్ర

  • 6వ రోజు గ్రామ గ్రామానా తేనిటీ విందు కార్యక్రమం
  • కూనవరంలో జనసేన ప్రభంజనం🙏

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలంలో కూనవరం గ్రామంలో 6వ రోజు జన జాగృతి యాత్ర ఈ కార్యక్రమానికి ప్రజల ప్రజలా ఆదరణతో ముందుకు సాగుతుంది. రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ సమక్షంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూపా దేవి కీలకపాత్ర వహిస్తున్న ఈ తేనిటీ విందు కార్యక్రమంలో సీతానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు కారిచర్ల విజయ్ శంకర్ ఆధ్వర్యంలో కూనవరం జనసైనికులు జి సత్తిబాబు జనసేన విరమహిళ కందికట్ల అరుణ కుమారి, కతా సత్యనారాయణ, దుబాయ్ శ్రీను, చిడిపి నాగేష్, నాగావరుపు భానుశంకర్, బొబ్బరడా వాసు, అడబాల సత్యనారాయణ, అడబాల హరి, సుంకర బాబ్జి, తెలగంశెట్టి శివ, ముక్క రాంబాబు, తన్నీరు తాతజీ, చదువు ముక్తేశ్వరరావు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను గ్రామంలోని ప్రజలకు వివరిస్తూ జనసేన పార్టీ గుర్తు అయిన గ్లాజు గ్లాసుతో తేనిటీని ఇవ్వడం జరిగింది. దానికి ప్రజలందరూ సహకరించి ఈసారి జనసేన పార్టీని ఆశీర్వదించాలని, పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇచ్చి జనసేన ప్రభుత్వాన్ని స్థాపించాలని, గ్రామంలో ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ జనసేన షణ్ముఖ ముద్రించిన కరపత్రం పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున వీర మహిళలు, నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.