ఓటర్ల సమస్యలను ఐటీడీఏ పీఓ కి విన్నవించిన జనసేన నాయకులు

పాలకొండ నియోజకవర్గం, శుక్రవారం పాలకొండ నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాలకు సంబంధించి ఓటర్లు పడుతున్న ఇబ్బందులను ఐటీడీఏ పీఓ డా.బి నవ్య దృష్టికి నాలుగు మండలాల జనసేన పార్టీ నాయకులు తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.