చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికిన జనసేన నాయకులు

తిరుపతి: తిరుపతి విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి కుటుంబంతో తిరుమలకి విచ్చేసిన సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికిన తిరుపతి జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్, జనసేన పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కిరణ్ రాయల్ నగర అధ్యక్షులు రాజారెడ్డి.