జనసేన పార్టీని బలోపేతం చేద్దాం.. ఆటో ప్రసాద్ తో టీసీ వరుణ్ బేటీ

జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ మరియు రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు భవానీ రవికుమార్ ఆధ్వర్యంలో తాడిపత్రి నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేయమని.. జనసేన పార్టీని బలపరచాలని కొన్ని ప్రణాళికలు వరుణ్ చెప్పారు. మరియు తాడిపత్రి పట్టణ కమిటీల గురించి తాడిపత్రి చిరంజీవి యువత అధ్యక్షులు ఆటో ప్రసాద్ తో చర్చించడం జరిగింది. తాడిపత్రి కందుర్తి చారి మరియు జనసైనికులు అల్తాఫ్ బుక్కపట్నం ఇమాంవలి, షేక్ సాదక్ వలి, శివ తదితరులు పాల్గొన్నారు.