చిన తాతయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, కేశవాదాసుపాలెం గ్రామం ఎంపీటీసీ ఉండపల్లి అంజి చిన తాతయ్య కాలం చేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులు కలసి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు నియోజకవర్గ సమన్వయకర్త గుండుబోగుల పెదకాపు, డాక్టర్ రాపాక రమేష్ బాబు, గోదావరి జోన్ కో కన్వీనర్ జనసేన నాయకులు పినిశెట్టి బుజ్జి, జనసేన పార్టీ సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల పని కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి గుబ్బల రవికిరణ్, జక్కంపూడి శ్రీదేవి శ్రీనివాస్, మల్కిపురం మండల ఉపాధ్యక్షులు కుసుమ నాని, రాపాక మహేష్, ప్రధాన కార్యదర్శి జిల్లెల రక్షక్, మెడిచర్ల సత్య, అంజలి, రామారావు, ప్రసాద్ తదితరులు.